భారతదేశం, మే 19 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 16,347 పోస్టులకు 5,67,067 దరఖాస్తులు వచ్చాయని విద్యాశా... Read More
భారతదేశం, మే 19 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం కింద ఏడాది మూడు విడతల్లో రూ. 20 వేలు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. పీఎం కిస... Read More
భారతదేశం, మే 18 -- హైదరాబాద్ పాతబస్తీ గుల్జార్ హౌస్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగి 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దార... Read More
భారతదేశం, మే 18 -- విజయనగరంలో విషాద ఘటన జరిగింది. పట్టణంలోని కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడిలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. కారులో చిక్కుకుని ఊపిరి ఆడక నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. నలుగ... Read More
భారతదేశం, మే 18 -- తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. నేడు, రేపు ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని స్థానిక వాతావరణ కేంద్రాలు తెలిపాయి. పలుచోట్ల పిడుగులు పడ... Read More
భారతదేశం, మే 18 -- మందుబాబులకు తెలంగాణ సర్కార్ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన ప్రభుత్వం...తాజాగా మద్యం రేట్లను కూడా పెంచింది. లిక్కర్ పై సెస్ ను ఎక్సైజ్ శాఖ సవరించింది. స్పెషల్ ఎక్సై... Read More
భారతదేశం, మే 18 -- కర్ణాటక కుంకీ ఏనుగులకు భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో అధిక డిమాండ్ ఉంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరాఖండ్ సహా అనేక రాష్ట్రాలకు కర్ణాటక కుంకీ ఏనుగులను పంపిస్తుంది. ఇప్పుడు ఆ... Read More
భారతదేశం, మే 18 -- హైదరాబాద్ గుల్జార్హౌస్లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. డిప్యూటీ సీఎం ... Read More
భారతదేశం, మే 18 -- టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. టీడీపీ నేత ఇసకపల్లి రాజుపై దాడి ఘటనపై నందిగం సు... Read More
భారతదేశం, మే 15 -- సాంస్కృతిక వారసత్వం, ఇక్కత్ చీరల నేతకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన భూదాన్ పోచంపల్లి గ్రామ చేనేత పార్క్ ఈసారి అంతర్జాతీయ సుందరీమణుల మన్ననలు పొందింది. గురువారం ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన ... Read More